У нас вы можете посмотреть бесплатно ఉద్యమకారుల కృతజ్ఞత సభ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ హాజరయ్యారు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కరీంనగర్లో ఉద్యమకారుల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 600 మంది ఉద్యమకారులు, అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ సమీపంలోని ఫిలిం భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫిలిం భవన్లో నగర అధ్యక్షుడు గోడిసెల రమేష్ గౌడ్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వాలని నిజామాబాద్ సభలో పొన్నం ప్రభాకర్ ప్రకటించడం ఆనందకరమని తెలిపారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఎనిమిది వారాల్లో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు రావడం సానుకూల సూచనగా పేర్కొన్నారు. అలాగే ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, హెల్త్ కార్డులు, ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సభను విజయవంతం చేసిన ఉద్యమకారులకు నగర అధ్యక్షుడు రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.