У нас вы можете посмотреть бесплатно Live Concert at Bathukamma Kunta Sponsered by నిర్వీ శికార మరియు ఏరో విల్లాస్ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
జనవరి 26 జనగామ బతుకమ్మ కుంట...పరిశుభ్రం గా బాగుండాలి ఇది ప్రజల ఆస్తి దీన్ని కాపాడుకోవలిసిన బాధ్యత మీదే ప్రోగ్రాంలకి వచ్చే ప్రజలకి నో ఫీ స్పాన్సర్ లు ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగాం పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించాలన్న సంకల్పంతో..... బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు NIRVI Shikara( నిర్వీ శికార), AERO VILLAS ( ఏరో విల్లాస్) సంస్థ ప్రతినిధులు బతుకమ్మ కుంట లో... సోమవారం సాయంత్రం ప్రముఖ గాయకుడు రాం మిర్యాల చే ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను ముఖ్య అతిది గా ఆహ్వానించిన నేపథ్యంలో అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షా లోమ్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులు హాజరయ్యారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...... బతుకమ్మ కుంట ద్వారా ప్రజలకు ఆహ్లాద వాతావరణంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ దొరకాలని ఆశించి నట్లుగా... ఈరోజు NIRVI Shikara( నిర్వీ శికార), AERO VILLAS ( ఏరో విల్లాస్) సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి.. ఈరోజు మ్యూజిక్ షో ని ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాగే ఎప్పటికి... బతుకమ్మ కుంట పట్టణ ప్రజలకు సద్వినియోగం కావాలని... దీనిని కాపాడుకునే బాధ్యత సందర్శకులదే అన్నారు ఇప్పటికే చెరువు లో చేప పిల్లలలను, బాతు లను వదలడం జరిగిందని.... అవి బతికి ఉండాలి అంటే.... ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలను చెరువు లో వేసి నీరు కలుషితం అయ్యేలా చేయకూడదన్నారు ఆహ్లాద కరమైన వాతావరణన్ని కల్పించేందుకు జిల్లా యంత్రంగం తరపున ఎప్పటికి సహకారం అందిస్తామని.....ప్రజలు కూడా దీనిని తమ ఆస్తిగా భావించి పరిరక్షించుకోవాలన్నారు బతుకమ్మ కుంట లో ఎ ప్రోగ్రాం జరిగిన ప్రజలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు అనంతరం గాయకుడు రాం మిర్యాల తన గానాలతో అందరిని మైమరపింప చేసారు ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ మాధురి షా, పట్టణ ప్రజలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు