У нас вы можете посмотреть бесплатно అమరావతి లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన CM చంద్రబాబు నాయుడు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఓం శ్రీ వాసవాంబాయై నమః ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అనితర సాధ్యుడు ఆర్యవైశ్య గుణ తిలకం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.... శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకం, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని సాధించడం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గావించి వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి నవ ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించారు వారి త్యాగానికి గుర్తుగా నేటి కూటమి ప్రభుత్వం 6. 8 ఎకరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడమైనది ఇందులో భాగంగా ఈరోజు వారి కాంస్య విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు ఆవిష్కరించడమైనది... ఈ కార్యక్రమంలో బి.జె.పి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు టి.జి. భరత్ గారు, శాసనసభ సభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారు,బి.జె.పి పార్టీ మాజీ యువమోర్చ అధ్యక్షులు మిట్టా వంశీ గారు పాల్గొని వారికి నివాళులు అర్పించడమైనది... ఇంతటి గొప్ప వ్యక్తి మన ఆర్యవైశ్యులు పుట్టడం మనకు ఎంతో గర్వకారంగా భావిస్తూ వారికి ఇంతటి గౌరవాన్ని అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ గారికి,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారికి,కర్నూలు డెవలప్మెంట్ అథారీటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి మరియు కూటమి ప్రభుత్వంకు రాష్ట్రంలో వున్న ప్రతి ఆర్యవైశ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయుచున్నాను.. ఇట్లు... రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు... దూపుకుంట్ల శబరి వరప్రసాద్ జై వాసవి...జై జై వాసవి...