У нас вы можете посмотреть бесплатно ఇల్లంతకుంట మండలము లో ఘనంగా 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవము или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
...ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.... గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరులేకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నడం నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు... ...రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోనీ బస్ స్టాప్ ఆవరణలో ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు .ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివ్రుద్ది కార్యక్రమలు సంక్షేమ పథకాలు ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివ్రుద్ది చెందుతుందని ఇలాగే భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి భారత దేశ ప్రధాని గా మన రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి గ చెయ్యాలని ముక్య ఉద్దేశం అని వారు మాట్లాడుతూ అన్నారు... అనంతరం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూల మాలలు వేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తో పాటు నాయకులు వేసి ఆతర్వాత రాష్ట కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాశం రాజేందర్ రెడ్డీ మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన లో భాగంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభం చేయడం జరిగింది అని.18సంవత్సరాల నిండిన యువతి యువకులు వారు 100రోజుల పనికి కార్డు తీసుకుని వెళ్ళడానికి అవకాశం కల్పించడం జరగడం తో అల్ప సంఖ్య క వర్గాలు షెడ్యూలు తెగల వారికి ఈ పని చేయడం ద్వారా వారి కుటుంబానీ పోషించుకునే విధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచన చేశారని కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మహాత్మ గాంధీ గారి పేరు లేకుండా చెయ్యాలనే కుట్ర పన్నడం ఎంత వరకు సమంజసమని వారికి తెలియాలని వారు మాట్లాడుతూ అన్నారు...ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్లు అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు