У нас вы можете посмотреть бесплатно ప్రాయశ్చిత్తం (“మీరు చచ్చిపోయారటగా, మళ్ళీ ఎప్పుడు బ్రతికారు” అని అడిగింది.నిర్ఘాంత పోయాడు, или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ప్రాయశ్చిత్తం (“మీరు చచ్చిపోయారటగా, మళ్ళీ ఎప్పుడు బ్రతికారు” అని అడిగింది. నిర్ఘాంత పోయాడు, కొంతసేపటికి తెప్పరిల్లి “నిజమే సుగుణా,) రచన :ఎస్.వి.రంగారావు సాయంకాలం 5-30 అవుతుంది. గోదావరి మీద నుంచి చల్లని గాలి వీస్తుంది. ఆ గాలిని ఆనందిస్తూ తలలూపుతున్నాయి మొక్క జొన్నలు. గుఱ్ఱపుబండి మీద షికారుకు బయలుదేరాడు ప్రకాశరావు. అతను ఆ వూరు జమీందారుగారి ఏకైక పుత్రుడు. తల్లి చిన్నతనంలో పోవడంచేత అతి గారాబంతో పెంచాడు తండ్రి. స్కూలుకూ,కాలేజీకి పంపకుండా యింట్లోనే చదువు చెప్పించి సీనియర్ కేంబ్రిడ్జి కూడా ప్యాస్ చేయించారు. అందుచేత ప్రకాశరావుకు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలీదు. తండ్రితో ఏ ఒకసారో రెండుసార్లో కాకినాడ వెళ్ళాడు. అంతే. అదే అతనికి చాలా బెదురు అనిపించింది. అటు రాజమండ్రి, ఇటు కాకినాడ తప్ప మరొక పట్టణం అతనెప్పుడూ చూడలేదు. అందుచే తనకంటూ అతనిలో ఒక ఆత్మసంతృప్తి యేర్పడింది.