У нас вы можете посмотреть бесплатно జయ శంకర్ భూపాలపల్లిలో విశ్వబ్రాహ్మణులు తమపై ఫారెస్ట్ అధికారులు జరుపుతున్న దాడులకు నిరసనగా ర్యాలీ или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు డివిజన్ కేంద్రంలో ఈరోజ విశ్వబ్రాహ్మణులు తమపై ఫారెస్ట్ అధికారులు జరుపుతున్న దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు గత కొంతకాలంగా విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి లో భాగంగా వడ్రంగి వారి ఇళ్లపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ తమ పనిముట్లను తీసుకెళ్తున్నారని దీనికి నిరసనగా ఈరోజు ములుగు డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారి 163 పై విశ్వబ్రాహ్మణులు,వడ్రంగి వారు డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి డివిజనల్ అటవీశాఖ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలియచేశారు ఈ క్రమంలో దాడులు జరిపి బ్రాహ్మణుల పనిముట్లను తీసుకొని వెళుతున్నా ఫారెస్ట్ అధికారులు ఉన్న ట్రాక్టర్ ను ఈ రాలీ నిర్వహిస్తున్న విశ్వబ్రాహ్మణులు అడ్డుకోగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అంతలో అక్కడికి ములుగు ఎస్ ఐ లు ఇరువురు చేరుకొని వారిని శాంతింపజేసి విశ్వబ్రాహ్మణులను డివిజనల్ ఫారెస్ట్ అధికారి వద్దకు తీసుకువెళ్లి వారితో మాట్లాడించిచగా ,ఆ అధికారి పర్మిట్ ఉన్న కర్రను మాత్రమే వస్తువుల తయారీ నిమిత్తం వాడుకోవాలని ,పెద్ద భాడిషా తో పనులు చేయాలని , పర్మిట్ లేని కర్రను వస్తువుల తయారి నిమిత్తం వాడితే క్షమించేది లేదని కేసులు పెడతామని వారిని హెచ్చరించారు