У нас вы можете посмотреть бесплатно శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పౌరాణికం- కరక్వాడి Part III или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పౌరాణికం- కరక్వాడి Part III కరక్వాడి నాటక బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పౌరాణికం @smart_photography.official @sm_photography.official #coupleshoot #weddinginspiration #telugubride #indianwedding #indianbride #bridesofinstagram #wedmegoodsouth #weddingwireindia #hyderabadinfluencer #indianphotography #portraitmood #weddingphotography #TeluguWedding #followme #likes #baby #destinationwedding #Hyderabadphotographer #preweddingphotoshoot #preweddingshoot #sunsetpics #couplegoals #preweddingphotography #preweddingdestination #telugucouple #southindianwedding #Hyderabadphotography #shotonnikon #zseries గంగానదీతీరంలో బ్రహ్మాండపురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల సంతానార్ధులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో శివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. పకృతాంబ గర్భధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా, సరస్వతీనదీసమీపంలో మగబిడ్డను స్వస్తీశ్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశినాడు ప్రసవించింది. [1] మరుసటిరోజు పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తనబిడ్డను పెద్దవాణ్ణిచేయమని కోరి తనూ తనువుచాలించింది. కర్ణాటక లోని స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాఘ్ని మఠాధిపతులు (ప్రస్తుతం ఇది చిక్బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అయిన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయచార్యులు, వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మన్ని అత్రి మహాముని అందజేస్తాడు. "వీరభోజయాచార్య.. ఈ బాలుడు మహా మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు" అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులు గా పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతాడు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి),