У нас вы можете посмотреть бесплатно అల్లం రమేష్ వాణి దంపతులు అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 1000 మందికి బియ్యం పంపిణీ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆశయాలను నెరవేర్చాలి 1000 మందికి బియ్యం బస్తాలు అందించిన ఎమ్మెల్యేఅంజిబాబు భీమవరం : పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అల్లం రమేష్ వాణి దంపతుల ఆధ్వర్యంలో 1000 మంది పేదవారికి బియ్యం బస్తాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించారని, విజయాన్ని సాధించాలని దృఢ నిశ్చయంతో పార్టీని నడింపించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. గొప్ప త్యాగ శీలి పవన్ కళ్యాణ్, రాష్ట్ర భవిష్యత్ ను నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ఆ బాధ్యత నాపై ఉందని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలలో అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. అనంతరం 20 కేజీల చొప్పున 1000 మంది పేదవారికి బియ్యం బస్తాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, అల్లం రమేష్, శ్రీవేంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్ష, కార్యదర్శులు కంతేటీ వెంకటరాజు, కుక్కల బాల, హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపిడకల రామారావు, జనపాటి మధుసూదన్ రావు, వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, యర్రంశెట్టి శివకృష్ణ, కత్తుల నిలేంద్ర, మరిశెట్టి రాంప్రసాద్, వైవీఎస్ అప్పారావు, కడలి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.