У нас вы можете посмотреть бесплатно సీతానగరం మండలం రామవరం గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
చట్టసభల్లో బూతులాడిన ఘనత వైసీపీ నాయకులకే దక్కింది సీతానగరం మండలం రామవరం గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చట్టసభల్లో మహిళా ప్రతినిధులను కూడా చూడకుండా బూతులాడిన నీచమైన ఘనత వైసీపీ నాయకులకే దక్కిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సీతానగరం మండలంలోని రామవరం గ్రామంలో బుధవారం అర్హులైన రైతులకు ఆయన చేతుల మీదుగా పట్టాధార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే 25 శాతం వ్యాపార పెట్టుబడులను సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో నిరుద్యోగాన్ని పూర్తిగా లేకుండా చేసి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం లభించేలా ఎక్కువ పరిశ్రమలు రప్పించారన్నారు. ముఖ్యమంత్రి వారి తనయుడు లోకేష్ బాబు పోటాపోటీగా అన్ని జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ఎక్కువ పెట్టుబడులు పెట్టించేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలోని మహిళలకు ఆర్ టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారన్నారు. ఈ విషయంలో ఆటో కార్మికులు నష్టపోతున్నారని తెలుసుకొని జాలితో వారికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించి వారి మనసుల్లో చెరగని న ముద్రలా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #PublicGrievance #Parvathipuram #Politics #AndhraPradesh #VijayParvathipuramMLA #ParvathipuramMLA #Trending Tags: [ TDP, Parvathipuram, Bonela Vijay Chandra, Breaking News, MLA, Explore, Trending Reel ]