У нас вы можете посмотреть бесплатно వైసీపీ బులుగు బ్యాచ్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి - భూపేష్ రెడ్డి. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
KADAPA TELUGU NEWS కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విమాన ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం తల్లికి వందనం పై వైసీపీ బులుగు బ్యాచ్ నాయకులు విషం కక్కుతున్నారని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 2 వేలు లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో కూడా 13 వేలు ఇచ్చారు. అంటే 2 వేలు జగన్ జేబుల్లోకి పోయాయా? అని ఆయన ప్రశ్నించారు. కేజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాను... ఎంతవరకు చదవుకుంటే అంతవరకు చదివిస్తాను.. అని మాయమాటలు చెప్పి బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేశారు అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేస్తుందని, ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని ఆయన అన్నారు. #kadapa #new #political #telugu #andhra #andhranews #andhrapolitics #andhrapradesh #andhrapradeshnews #andhrapradeshpolitics #ycpvstdp #tdpvsycp #tallikivandanam