У нас вы можете посмотреть бесплатно రూ.4,498 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది..టీడీపీ కీలక ప్రకటన | Prime9 West Godavari или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#prime9westgodavari #ndagovernment #chandrababunaidu #tdppower #electricitycharges #bhimavaram #westgodavari #andhrapradeshpolitics #powersectorreforms #renewableenergy #breakingnews ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్లు విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం జరుగుతుందని భీమవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గాంధీనగర్ లో పట్టణ టీడీపీ అధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు భీమవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు,మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు పాదాభిషేకం నిర్వహించారు.. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ రూ 4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ 3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ 1.50కు తగ్గించడం కీలక నిర్ణయమని, గత ప్రభుత్వంలో రూ 5.19 కు విద్యుత్ కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ 4.70కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు.. ఎన్డీఏ కుటమీ ప్రభుత్వం 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని తరువాత జగన్ విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు రూ 32 వేల కోట్లు ప్రజలపై భారం మోపరన్నారు. గడిచిన వైసిపి పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారని తెలిపారు.. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ 1.29 లక్షల కోట్లు అప్పులుపాలు చేశారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తూ రిన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తోందని, సోలార్ పవర్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సోలార్ పవర్ ప్రోత్సాహానికి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్టాప్లు, బీసీ వర్గాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీపై అదనంగా రూ 20 వేల అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం అందిస్తోందిని తోట సీతారామలక్ష్మి తెలియజేశారు.. | Subscribe | | Prime9 West Godavari |