У нас вы можете посмотреть бесплатно జగన్ కు సూపర్ చెక్ పెదతాం..! ADI NARAYANA REDDY SHOCKING COMMENTS. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది వరకు రాష్ట్రంలో విలనిజం రాజ్యమేలిందని, ఇప్పుడు మాత్రం హీరో ఇజం సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి దూసుకెళ్తోందని, పోలవరం ప్రాజెక్టు నుంచి స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ల వరకు పనులు వేగవంతమవుతున్నాయన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని… "తల్లికి వందనం" పథకం ద్వారా ఇప్పటికీ 25 లక్షల పైగా తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడినట్టు తెలిపారు. ఇవి జగన్మోహన్ రెడ్డికి జీర్ణించుకోలేనివిగా మారాయని… సంక్షేమ పథకాలు అమలు కాకూడదన్నదే ఆయన అసలైన ఉద్దేశమంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిని కమ్మవారి రాజధానిగా అభివర్ణిస్తూ… ఇతర కులాలను రెచ్చగొట్టే కుట్రలు జగన్ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ – చంద్రబాబు మధ్య ఉన్న సత్సంబంధాలకు బ్రేకు వేయాలన్నదే జగన్ అసలైన లక్ష్యమని చెప్పారు. పిఫోర్ విధానంతో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్న చంద్రబాబు, రాయలసీమకు నీటి ప్రాధాన్యత కల్పిస్తూ పోలవరం నుంచి బనకచర్ల వరకు నీరు తరలించే పనులు ప్రారంభించారని వివరించారు. జగన్ అనేది ఓ డ్రామా మాత్రమే… కోడి కత్తి నుంచి వివేకా హత్య దాకా అన్నీ స్కెచ్లే అని ఆది మండిపడ్డారు. డ్రామా ఆర్టిస్టు అన్న పదానికి నిర్వచనం జగన్ అని ఎద్దేవా చేస్తూ… దావూద్ ఇబ్రహీంను మించిన డ్రామాలకారుడిగా జగన్ను అభివర్ణించారు.