У нас вы можете посмотреть бесплатно పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ జి 1&2 అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ZB9NEWS రామగుండం అర్జీ-1అర్జి2 ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆర్టీ-1 జిఎం చింతల శ్రీనివాస్ జెండా ఎగుర వేసి తెలంగాణ వేడుకలను ప్రాంరంభించారు. అనంతంరం జియం ,టిజిబికెయస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేంగర్ల మల్లయ్య, ఐ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, బి.ఏం.ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, ఏ.ఐ.టి.యు.సి నాయకులు రంగు శ్రీనివాస్, సి.ఐ.టి.యు రాజీ రెడ్డి, ఆర్ జి 1 ఏరియా టిజిబికెయస్ ఉపాధ్యక్షులు గండ్ర దామెదర్ రావు తదితరులు ప్రొఫెసర్ స్వర్గీయ శ్రీ.జయ శంకర్ సార్, మరియు అమర వీరుల చిత్ర పటాలకు అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి చిత్రపటమునకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ గీతాలపనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం జియం ఆఫీసు మూలమలుపు వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి జియం మరియు అధికారులు యూనియన్ నాయకులు పూల మాలలు వేసి ఘనంగానివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పోరాట ఫలితం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం అని ఇది అమరవీరుల త్యాగ ఫలితమని బంగారు తెలంగాణ సాధనలో ఎందరో త్యాగదనుల ఫలితంగా సాదించిన ఈ తెలంగాణను మన వంతు అగ్రభాగాన నిలుపుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు జూన్ 5 న ఉదయం 8.30 గం.లకు జీఎం కార్యలయం నుండి జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం వరకు “సింగరేణి ప్రగతి రన్” నిర్వహించటం జరుగుతుందని, ఇట్టి రన్ లో ఉద్యోగులు, సూపర్ వైజర్లు, యూనియన్ ప్రతినిథులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రాంత పురజనులందరూ పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.రన్ అనతరం జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం నందు ఉదయం పలు సాంస్కృతిక కార్యాక్రమాలు, వివిధ రకాల రుచికరమైన వంటకాల స్టాళ్ళను ఏర్పాటు చేస్తున్నామని జీఎం తెలిపారు. కావున ఉద్యోగులు, సూపర్ వైజర్లు, యూనియన్ ప్రతినిథులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రాంత పురజనులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా జీఎం తెలియజేశారు. ఈ కార్యక్రమములో సి.ఏం.ఓ.ఐ ప్రసిడెంట్ పోనోగోటి శ్రీనివాస్, యస్.ఒ.టు జియం రామ్ మోహన్, ఏరియా ఇంజనీరు రామ్ మూర్తి, ఏజెంట్ బాణోతు సైదులు, డిజియం పర్సనల్ సి హెచ్ లక్ష్మి నారాయణ , అధికారులు చంద్ర శేఖర్, రామ కృష్ణ, ఆంజనేయులు, ఆంజనేయ ప్రసాద్, నవిన్, మధన్ మోహన్, అభిలాష్, కిరణ్ రాజ్ కుమార్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి, సీనియర్ పి ఓ బంగారు సారంగ పాణి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.