У нас вы можете посмотреть бесплатно ఇంతాయె గదా రామలింగ | రాకమచర్ల వెంకట దాసు కీర్తన | గానం డి రామచంద్రయ్య или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఇంతాయె గదా రామలింగ నిన్ను ఏ మందు కరుణాంతరంగా. రాకమచర్ల వెంకట దాసు కీర్తన పాడిన వారు డి రామచంద్రయ్య కొండాపురం మండలం నవ పేట జిల్లా మహబూబ్నగర్ ఇంత యె గద రామలింగఅనే కీర్తన యొక్క భావన. వెంకట దాసుల వారు రాకంచెర్ల ప్రాంతంలో ఉన్న సమయాల్లో భక్తులకు దర్శనమిస్తూ వారి కోరిక మేరకు అక్కడక్కడ సంచరిస్తూ భక్తుల దగ్గరికి వారి కోరిక మేరకు వెళుతూ ఉండేవారు అదే క్రమంలో ఒకానొక సమయంలో తనను పదే పదే మా ఇంటికి ఒకసారి రమ్మని కోరుతున్న సందర్భంలో భక్తుని కోరిక మేరకు దాసుల వారి మనసులో ఫలానా భక్తుడు పదేపదే రమ్మని కోరుతున్నాడని మనస్సున సంకల్పించుకొని ఒకనాడు మధ్యాహ్నం తరువాత పగటిజామున దాదాపురము బయలుదేరినాడుఆ భక్తుని ఊరు దాదాపురం చేరుకునేసరికి చీకటి అయినది. స్వామి వారు భక్తుని ఇంటికి వెళ్లేసరికి ఇంటిలో ఉన్న వారి కుటుంబీకులను అడగగా ఇంట్లో ఉండి భక్తుడు లేడని పించుకున్నాడు నా భక్తుడు రమ్మని వచ్చేసరికి లేడని చెప్పించినాడు అనుకొని మరల తిరుగు ప్రయాణం చేసేసరికి చీకటి పడినది వర్షానికి అందులో వర్షం ముసురు ముసురుగా ఎడతెరిపి లేకుండా పడినందున స్వామి వారు తడచి ఇబ్బందులకు గురి కావలసినది అట్టి సమయములో స్వామి నోట అమృత త్తుల్యమైన మహత్తరమైన పాట మనకు ఇంతయె గద రామలింగా.అంటూ తన వాగామృతమునకీర్తన మనకు ప్రసాదించినాడు మరింత చరణముల యొక్క వివరణ ఓ రామలింగ నిన్ను ఏ మందు కరుణాంతరంగా నా అంతరాత్మ వై ఉండి కూడా నన్ను చింతనుండగా చేసినావు రా బలి అంటూ పరలు ఎంత చెప్పినా వారి మాటలు వ్యర్థమాయే ఇంత ఫలముట నా మనసులో తెలియదా యెను.నా అభిమాన భారము నీదైనది మరి నమ్మితి వానకు తడచి వణుకుచు వచ్చుట జరిగినది యజమాని ఉండి లేడని పెంచుకున్నాడు ఆయన పడుకున్న పడుకున్న స్థలమందు లేవకుండా లేదని అనిపించుకున్నాడు శ్రావణమాసంలో దాదాపురము పోయి బహు బహు బాధ చెందిన అంటూ శరణాగతి చేయుచున్నాడు శరణాగత బిరుదు నీకున్నది మొరసేయ నాయన హరి సాక్షి ఈవేళ ఈ విధంగా భక్తజనులందరికి తెలియజేసినది ఏమనగా ఎట్టి కష్టం వచ్చినా సరే భగవంతునితో విన్నవించుకోవడమే సరైన మార్గమని అంత తపశక్తి సంపన్నుడై ఉండి కూడా తన బాధను భగవంతునితో చెప్పుకున్నాడు కావున మనము కూడా ఎట్టి బాధలలో నైనా కూడా మానవమాత్రులము కాబట్టి భగవంతునికే విన్నవించుకోవాలి అది భజన ద్వారా సంకీర్తన ద్వారా పాటల రూపకం ద్వారా విన్నవించుకుని మన బాధలను తొలగించుకొని పాప విముక్తులము అవ్వాలని ఈ కీర్తన ద్వారా సందేశము తెలిపినారు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ధన్యవాదములు 9951501450