У нас вы можете посмотреть бесплатно Hrishi tv9 || ఘనంగా శ్రీ సాయి రాగ సంగీత కళాశాల ఐదవ వార్షికోత్సవ వేడుకలు:: или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
గుంటూరు లోని బృందావన్ గార్డెన్స్ లోని "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి ఆలయ ప్రాంగణం "అన్నమయ్య కళావేదిక" పై శ్రీ సాయి రాగ సంగీత కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ స్మరణీయ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రముఖుల్లో మాన్య శ్రీ డేగల ప్రభాకర్ రావు గారు, మాన్య శ్రీ డా. జాస్తి వీరాంజనేయులు గారు, మార్గదర్శకులైన శ్రీ బండ్లమూడి గాంధీ గారు, శ్రీ నరసింహారావు గారు తదితర పెద్దలు హాజరయ్యారు.ఈ కార్యక్రమం సాఫల్యానికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రీ కె. బాబూరావు, శ్రీ ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్, శ్రీ షేక్ ఇస్మాయిల్, శ్రీ యం. రామశేషు గార్లకు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రమణి మునిపల్లె హృదయపూర్వక కళాభివందనములు, కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో వివిధ సంస్థల అధిపతులు , స్థానిక గాయనీ-గాయకులు, సంగీత అభిమానులు, దేవాలయ భక్తులు పాల్గొని జయప్రదం చేశారు.వ్యాఖ్యాతగా, నిర్వాహకునిగా మునిపల్లె మూర్తి బాధ్యతలు చేపట్టారు... ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ డేగల ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ కనుమరుగవుతున్న మన సంప్రదాయ కళలను బ్రతికించడానికి చక్కటి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారిని అభినందించారు. డాక్టర్ జాస్తి వీరాంజనేయులు గారు మాట్లాడుతూ ఇలాంటి కళాశాలను నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు చక్కటి భారతీయ